తెలంగాణలో పాఠశాలలను ఓపెన్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ వాయిదా వేసుకున్నారు. పాఠశాలల ఓపెన్ పై పీఆర్టీయూ నేతలు సీఎం కేసీఆర్ ను కలిసి… స్కూల్స్ ఓపెనింగ్ వాయిదా వేయాలని కోరగా, సీఎం కేసీఆర్ అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. రోజుకు సగం మంది ఉపాధ్యాయులే పాఠశాలలకు హజరయ్యేందుకు కేసీఆర్ ఒప్పుకున్నారని, జులై 1 నుండి కేవలం 9,10వ తరగతి విద్యార్థులకే ఆన్ లైన్ లో క్లాసులు మొదలవుతాయని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు పీఆర్టీయూ నేతలు ప్రకటించారు. ఇక టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు కూడా చేపట్టాలని కోరగా… అందుకు కేసీఆర్ సమ్మతి తెలియజేశారని, ఏ ప్రాతిపాదికన బదిలీలుండాలన్న అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చారు.
-
ఢిల్లీకి మకాం మార్చుతోన్న కేసీఆర్..!
జాతీయ రాజకీయాలపై మనస్సు పారేసుకున్న కేసీఆర్.. హైదరాబాద్ ను విడిచి ఢిల్లీ వేదికగా రాజకీయాలు… -
కేసీఆర్ పై రాములమ్మ ఫైర్
సీఎం కేసీఆర్ , టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి. మహిళ అంటే భ… -
కేసీఆర్ కు ‘ ఈటెల ‘ చెక్ పెడుతారా..!?
తనను క్యాబినెట్ నుంచి తొలగించడాన్ని అవమానకరంగా ఫీల్ అయిన ఈటల రాజేందర్ టీఆరెఎస్ అధినేత కేసీ…
Load More Related Articles
-
టి. కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అలజడి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా..? సగం మంది సిట్టింగ్ లకు టికెట్… -
టీడీపీలో యువత పెద్దపీట – చంద్రబాబు
కుప్పం పర్యటనలో భాగంగా తెలుగు యువత కమిటీ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కీలక … -
తాజ్మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ …
Load More By admin
-
టి. కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అలజడి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా..? సగం మంది సిట్టింగ్ లకు టికెట్… -
తాజ్మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ … -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ఆందోళన
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు తనకు న్యాయం చేయాలి అంటూ బాధిత…
Load More In తెలంగాణ
Click To Comment