కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తమిళనాడులో నూతనంగా ఎన్నికైన డిఎంకె అధినేత స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 10నుండి మే24 వరకు అంటే 14 రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ను విధించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనివార్యమైన పరిస్థితుల కారణంగా షట్డౌన్ తప్పదని ప్రభుత్వం తెలిపింది. ఈ లాక్డౌన్ సమయంలో కూరగాయలు, మాంసం, చేపల దుకాణాలు, నిత్యావసర సరుకుల దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచే అవకాశాన్ని ఇచ్చింది. మిగిలిన దుకాణాలు పూర్తి స్థాయిలో మూసివేయాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం షాపులు, బార్లు సైతం పూర్తిగా మూసివేస్తున్నట్లు తెలిపింది. రెస్టారెంట్లకు కేవలం భోజనం తీసుకువెళ్లే సదుపాయాలకు మాత్రమే అనుమతినిచ్చింది. నిత్యావసర సేవలతో పాటు పెట్రోల్ బంకులు మాత్రమే పూర్తి స్థాయిలో పనిచేస్తాయని చెప్పింది. సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్న నేపథ్యంలో ఈ శని, ఆదివారాల్లో అన్ని దుకాణాలను ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు తెరచి వుంచనున్నట్లు తెలిపింది.
-
భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తీర్చండి.
కడప జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అ… -
మైనార్టీలను జగన్ మోసగించారు
మైనార్టీలను జగన్ దారుణంగా మోసగించారని టీడీపీ మైనార్టీ విభాగం కార్యదర్శి మహబూబ్ భాషా విమర్శ… -
జగన్ ఈసారి గెలవడం కష్టమే
రానున్న ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో జగన్ గెలుపు అంత సులువు కాదన్నారు ఏపీ పీస…
Load More Related Articles
-
భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తీర్చండి.
కడప జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అ… -
మైనార్టీలను జగన్ మోసగించారు
మైనార్టీలను జగన్ దారుణంగా మోసగించారని టీడీపీ మైనార్టీ విభాగం కార్యదర్శి మహబూబ్ భాషా విమర్శ… -
జగన్ ఈసారి గెలవడం కష్టమే
రానున్న ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో జగన్ గెలుపు అంత సులువు కాదన్నారు ఏపీ పీస…
Load More By admin
-
త్రివిక్రమ్ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం!
మొదటి నుంచి కూడా మహేశ్ బాబుకి ఒక అలవాటు ఉంది. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి… -
యువరాజ్ సింగ్ కొడుకు పేరు ఏమిటో తెలుసా?
టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ సినీనటి, మోడల్ హాజెల్ కీచ్ ను పెళ్లాడిన … -
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మోదీ, అమిత్ షాలకు చెప్పా
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్…
Load More In నేషనల్
Click To Comment