బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజన్ ఘన నివాళులు అర్పించారు.అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితకాలం పాటు నిర్విరామ కృషి చేసిన యోధుడు అని జగ్జీవన్ రామ్ సేవలను గవర్నర్ కొనియాడారు.ఆయన జీవితం, అట్టడుగు వర్గాలకోసం తను చేసిన కృషి స్పూర్తి దాయకం అని డాక్టర్ తమిళిసై అన్నారు. పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ తమిళిసై పుదుచ్చేరిలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన జయంతి వేడుకలలో పాల్గొన్నారు.
-
శివంగిలా మారిన ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి
రాజ్ భవన్ ముట్టడి సందర్భంగా మాజీ కేంద్రమంత్రి, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి శివంగిలా మారిపోయా… -
టీఆర్ఎస్ పాలనలో విద్యావ్యవస్థ నాశనం
టీఆర్ఎస్ పాలనలో విద్యావ్యవస్థ నాశనం అయిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బాసర ట్ర… -
టీఆర్ఎస్ కీలక నిర్ణయం..
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరపున అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకుని అధికార బీజేపీకి…
Load More Related Articles
-
త్రివిక్రమ్ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం!
మొదటి నుంచి కూడా మహేశ్ బాబుకి ఒక అలవాటు ఉంది. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి… -
యువరాజ్ సింగ్ కొడుకు పేరు ఏమిటో తెలుసా?
టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ సినీనటి, మోడల్ హాజెల్ కీచ్ ను పెళ్లాడిన … -
విద్యార్థుల సమస్యలు కేసీఆర్ కు పట్టవా?: బండి సంజయ్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్…
Load More By admin
-
త్రివిక్రమ్ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం!
మొదటి నుంచి కూడా మహేశ్ బాబుకి ఒక అలవాటు ఉంది. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి… -
విద్యార్థుల సమస్యలు కేసీఆర్ కు పట్టవా?: బండి సంజయ్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్… -
నేడు భారత్ బంద్.. అప్రమత్తమైన పలు రాష్ట్రాలు
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలుపెద్ద ఎత్తున పోలీసు బలగాల మోహరింపువిద్యా…
Load More In తెలంగాణ
Click To Comment