మధ్య ప్రదేశ్ లోని సాగర్ పట్టణంలో 118 సంవత్సరాల తులసి భాయ్ అనే మహిళ కరోనా వాక్సిన్ తీసుకుంది. దీనిపై స్పందించిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ దీపక్ సింగ్, వాక్సిన్ తీసుకున్నప్పటినుండి ఆ మహిళకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని స్పష్టం చేసారు. ఈ రోజుల్లో 60 -70 ఏళ్ళు జీవించటం గగనమైపోతున్న సమయంలో మధ్య ప్రదేశ్ లో ఒక మహిళకు ప్రస్తుతం 118 వ సంవత్సరం నడుస్తుంది. అంతేకాదు తాజాగా ఆమెకు కరోనా వాక్సిన్ కూడా తీసుకొని అందరికి ఆదర్శంగా నిలిచింది.
-
చైనాలో కరోనా విజృంభణ…
హమ్మయ్య అని కాస్త రిలాక్స్ అవుతుండటం ఆలస్యం…కరోనా పంజా విసిరెందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే… -
కొడాలి నాని పై మాజీ మంత్రి దేవినేని ఉమ ఫైర్
మంత్రి కొడాలి నానిపై మాజీ మంత్రి దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. బూతుల మంత్రి తన వ్యవహారంతో కృష్… -
ప్రపంచం ముంగిట మరో ముప్పు
గడిచిన రెండేళ్లుగా కరోనా వైరస్ తో కల్లోలానికి గురవుతున్న ప్రపంచం ముంగిట ఇప్పుడు మరో ముప్పు…
Load More Related Articles
-
టి. కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అలజడి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా..? సగం మంది సిట్టింగ్ లకు టికెట్… -
టీడీపీలో యువత పెద్దపీట – చంద్రబాబు
కుప్పం పర్యటనలో భాగంగా తెలుగు యువత కమిటీ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కీలక … -
తాజ్మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ …
Load More By admin
-
వధువు మృతి ఘటనలో ట్విస్ట్..
విశాఖపట్నంలోని కొమ్మాదిలో పెళ్లి కుమారుడు.. తలపై జీలకర్ర, బెల్లం పెడుతుండగా వధువు ఉన్నట్టు… -
భద్రాద్రి జిల్లాలో వివాహిత ఆత్మహత్య కలకలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం తడికలపుడి పంచాయతీ లక్ష్మీపురంకి చెందిన వివాహి… -
మున్సిపల్ కౌన్సిలర్ బానోత్ రవి హత్య కేసులో ట్విస్ట్
–మున్సిపల్ కౌన్సిలర్ బానోత్ రవిని హ్యత్య కేసులో ట్విస్ట్-మున్సిపల్ కౌన్సిలర్ బానోత్ …
Load More In క్రైమ్
Click To Comment