మన దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం వరకు 10 వేలకు దిగువగా నమోదైన కరోనా కేసులు ఇప్పుడు 50 వేలకు పైగా నమోదవుతున్నాయి. అయితే ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు, రాజకీయనాకులు ఈ కరోనా బారిన పడ్డారు. ఇక తాజాగా భారత క్రికెట్ దిగ్గజం లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా స్వయంగా ప్రకటించాడు సచిన్. ”నాకు ఈరోజు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంట్లోని మిగితా వారందరికీ నెగెటివ్ వచ్చింది. ప్రస్తుతం నేను ఇంట్లోనే ”హోమ్ క్వారంటైన్” లో ఉన్నాను. అలాగే కరోనా కు సంబంధించి నా డాక్టర్లు సూచించిన అన్ని ప్రొటొకాల్స్ ను ఫాలో అవుతున్నాను” అని సచిన్ పేర్కొన్నాడు.
-
భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తీర్చండి.
కడప జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అ… -
మైనార్టీలను జగన్ మోసగించారు
మైనార్టీలను జగన్ దారుణంగా మోసగించారని టీడీపీ మైనార్టీ విభాగం కార్యదర్శి మహబూబ్ భాషా విమర్శ… -
జగన్ ఈసారి గెలవడం కష్టమే
రానున్న ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో జగన్ గెలుపు అంత సులువు కాదన్నారు ఏపీ పీస…
Load More Related Articles
-
భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తీర్చండి.
కడప జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అ… -
మైనార్టీలను జగన్ మోసగించారు
మైనార్టీలను జగన్ దారుణంగా మోసగించారని టీడీపీ మైనార్టీ విభాగం కార్యదర్శి మహబూబ్ భాషా విమర్శ… -
జగన్ ఈసారి గెలవడం కష్టమే
రానున్న ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో జగన్ గెలుపు అంత సులువు కాదన్నారు ఏపీ పీస…
Load More By admin
-
విషమించిన ముషారఫ్ ఆరోగ్య పరిస్థితి..
పాకిస్థాన్ కు తరలించేందుకు ఏర్పాట్లు!యూఏఈలో చికిత్స పొందుతున్న ముషారఫ్ఆయన కోలుకోవడం అసాధ్య… -
చైనాలో కరోనా విజృంభణ…
హమ్మయ్య అని కాస్త రిలాక్స్ అవుతుండటం ఆలస్యం…కరోనా పంజా విసిరెందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే… -
ప్రపంచం ముంగిట మరో ముప్పు
గడిచిన రెండేళ్లుగా కరోనా వైరస్ తో కల్లోలానికి గురవుతున్న ప్రపంచం ముంగిట ఇప్పుడు మరో ముప్పు…
Load More In ఇంటర్నేషనల్
Click To Comment