నాగర్ కర్నూల్ కల్వకుర్తి పట్టణంలోని గ్రంథాలయంను మున్సిపల్ ఛైర్మన్ ఎడ్మ సత్యంతో కలిసి జిల్లా గ్రంథాలయ చైర్మన్ హనుమంతరావు పరిశీలించారు. గ్రంథాలయం
శిథిలావస్థకు చేరి, చదువరులకు అసౌకర్యంగా ఉండటంతో త్వరలోనే నూతన గ్రంథాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని అన్నారు జిల్లా గ్రంథాలయ చైర్మన్ హనుమంతరావు. పలువురి విజ్ఞప్తుల మేరకు నూతన గ్రంథాలయ నిర్మాణం చేపడుతామని అన్నారు ఆయన.
Load More Related Articles
-
టి. కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అలజడి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా..? సగం మంది సిట్టింగ్ లకు టికెట్… -
టీడీపీలో యువత పెద్దపీట – చంద్రబాబు
కుప్పం పర్యటనలో భాగంగా తెలుగు యువత కమిటీ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కీలక … -
తాజ్మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ …
Load More By admin
-
టి. కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అలజడి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా..? సగం మంది సిట్టింగ్ లకు టికెట్… -
తాజ్మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ … -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ఆందోళన
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు తనకు న్యాయం చేయాలి అంటూ బాధిత…
Load More In తెలంగాణ
Click To Comment