కాంగ్రెస్ హయాంలో ఎంతో మంది ముఖ్యమంత్రిగా పనిచేసినా ఎవరూ దళితులను పట్టించుకోలేదని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తెలంగాణలో దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ వందశాతం కచ్చితంగా అమలు చేస్తారన్న నమ్మకం ఉందన్న మోత్కుపల్లి అలా కాకపోతే తాను యాదగిరిగుట్టపై ఆత్మహత్య చేసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. దళిత బంధు పథకం గురించి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలో తనకు నిజాయతీ కనిపించిందని, ఆయన చెప్పినట్లు చేయకపోతే కచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటానన్నారు.
-
మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు – దళిత బంధు అమలవకపోతే-యాదగిరి గుట్టలో ఆత్మార్పణ చేసుకుంటా
కాంగ్రెస్ హయాంలో ఎంతో మంది ముఖ్యమంత్రిగా పనిచేసినా ఎవరూ దళితులను పట్టించుకోలేదని మోత్కుపల్… -
ఆలేరు సీటుపై కన్నేసిన మోత్కుపల్లి-మరీ గొంగిడి సునీత..?
స్వామి కార్యం చేస్తూనే, స్వకార్యం పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు మాజీమంత్రి మోత్కుపల్లి నర్…
Load More Related Articles
-
టి. కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అలజడి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా..? సగం మంది సిట్టింగ్ లకు టికెట్… -
టీడీపీలో యువత పెద్దపీట – చంద్రబాబు
కుప్పం పర్యటనలో భాగంగా తెలుగు యువత కమిటీ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కీలక … -
తాజ్మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ …
Load More By admin
-
టి. కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అలజడి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా..? సగం మంది సిట్టింగ్ లకు టికెట్… -
తాజ్మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ … -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ఆందోళన
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు తనకు న్యాయం చేయాలి అంటూ బాధిత…
Load More In తెలంగాణ
Click To Comment