నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుపై కేంద్రహోంశాఖ స్పందించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి సంజీవ్కుమార్ ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్కు లేఖ రాశారు. ఐపీఎస్ అధికారి, సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ విషయంలో నిర్ణయం తీసుకోవాలంటూ లేఖలో కోరారు. అవసరమైతే సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్ను ఆదేశించారు. చర్యల వివరాలకు సంబంధించి త్వరగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇకపోతే తనను అక్రమంగా అరెస్ట్ చేసి, విచారణలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశాడు. అలాగే సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్పై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరడంతో స్పందించిన కేంద్రహోంశాఖ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది.
-
కేఆర్ఎంబీకి రాసిన లేఖ వెనక్కి తీసుకోండి – సీఎం కేసీఆర్ ను కోరిన ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు
వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతుల్లేవంటూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యా… -
కరోనా మృతుల కుటుంబాలను ఆదు కోవాల్సిందే-సుప్రీం కోర్టు డెడ్ లైన్
కరోనా మృతుల కుటుంబాలకు ఊరట కల్గించే నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రకటించింది. కరోనా కారణంగా … -
జగన్ తో అయినా జగడానికి సిద్దమే..!-వైఎస్ షర్మిల
తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన వైఎస్ షర్మిల..ఇంతవరకు ఏపీ, తెలంగాణ రాష…
Load More Related Articles
-
టి. కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అలజడి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా..? సగం మంది సిట్టింగ్ లకు టికెట్… -
టీడీపీలో యువత పెద్దపీట – చంద్రబాబు
కుప్పం పర్యటనలో భాగంగా తెలుగు యువత కమిటీ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కీలక … -
తాజ్మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ …
Load More By admin
-
టీడీపీలో యువత పెద్దపీట – చంద్రబాబు
కుప్పం పర్యటనలో భాగంగా తెలుగు యువత కమిటీ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కీలక … -
దేశ ప్రజలకు ఐఎండీ గుడ్న్యూస్
వేసవి తాపం నుంచి ప్రజలకు కాస్త త్వరగానే ఉపశమనం కలగనుంది. నైరుతి రుతుపవనాలు ఈసారి దేశంలో ము… -
వధువు మృతి ఘటనలో ట్విస్ట్..
విశాఖపట్నంలోని కొమ్మాదిలో పెళ్లి కుమారుడు.. తలపై జీలకర్ర, బెల్లం పెడుతుండగా వధువు ఉన్నట్టు…
Load More In ఆంధ్రప్రదేశ్
Click To Comment