టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు తెలుగు ప్రజలకు ప్లవ నామ సంవత్సర ఉగాదిశుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఇంటిల్లిపాదికీ సుఖ సంతోషాలను పంచాలని, తలపెట్టిన పనులన్నీ విజయవంతం కావాలని ఆయన కోరారు. చైత్ర శుక్ల పాడ్యమి నాడే ఈ సృష్టి ఆరంభమైందని ఆ రోజునే మనం ఉగాదిగా పాటిస్తున్నామన్నారు. మన తెలుగువారికి ఉగాదే నూతన సంవత్సరమని చెప్పారు. ప్రజలందరికీ కరోనా రహిత ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వాలని కోరుకున్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆయురాగ్యాలతో సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.
-
టీడీపీకి వైసీపీ ఎమ్మెల్యే సవాల్
టీడీపీ నేతలకు ఎమ్మెల్యే శెట్టిపల్లి సవాల్ –దమ్ముంటే జగన్ అమలు చేస్తోన్న పథకాలను నిలి… -
మూడు రాజధానులు కావాలనుకుంటే.. 175 జిల్లాలు చేయండి: నారా లోకేశ్
అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ మళ్లీ మూడు రాజధానులపై చర్చ సందర్భంగా మంత్రులు కోర్టుల గురించి … -
ఏపీ సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్
అమరావతి హైకోర్టు తీర్పుపై ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిశీలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘ…
Load More Related Articles
-
టి. కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అలజడి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా..? సగం మంది సిట్టింగ్ లకు టికెట్… -
టీడీపీలో యువత పెద్దపీట – చంద్రబాబు
కుప్పం పర్యటనలో భాగంగా తెలుగు యువత కమిటీ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కీలక … -
తాజ్మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ …
Load More By admin
-
టీడీపీలో యువత పెద్దపీట – చంద్రబాబు
కుప్పం పర్యటనలో భాగంగా తెలుగు యువత కమిటీ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కీలక … -
దేశ ప్రజలకు ఐఎండీ గుడ్న్యూస్
వేసవి తాపం నుంచి ప్రజలకు కాస్త త్వరగానే ఉపశమనం కలగనుంది. నైరుతి రుతుపవనాలు ఈసారి దేశంలో ము… -
వధువు మృతి ఘటనలో ట్విస్ట్..
విశాఖపట్నంలోని కొమ్మాదిలో పెళ్లి కుమారుడు.. తలపై జీలకర్ర, బెల్లం పెడుతుండగా వధువు ఉన్నట్టు…
Load More In ఆంధ్రప్రదేశ్
Click To Comment